Mana Mahati News - ఢిల్లీ / Mana mahati news : *తొలిసారిగా విమానంలో బోగాపురం అనౌన్స్మెంట్ సన్నివేశం* ఢిల్లీ/ఆంధ్రప్రదేశ్ నివాస్ న్యూస్ జనవరి 5 మొదటిసారిగా విమానంలో భోగాపురం ఆయింట్మెంట్ ఢిల్లీ నుండి భోగాపురం విమానాశ్రయానికి బయలుదేరిన కేంద్రమంత్రి మోహన్ నాయుడు అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్ట్, భోగాపురం బోగపురం ఎయిర్పోర్ట్ వలన విమాన ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడతాయి పరిశ్రమలు, పెట్టుబడులు పెరుగుతాయి పర్యాటకం అభివృద్ధి చెందుతుంది స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి
Admin
Mana Mahati News