Mana Mahati News - ఆంధ్రప్రదేశ్ / Mana mahati news : *తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి* లేకుంటే నిరసన దీక్ష చేపడతా! ప్రతిపక్ష - ప్రజాపక్ష - సామాజికవేత్త - మెహర్ బాబా! తిరువూరు న్యూస్, ఏప్రిల్.30 తిరువూరు నగర పంచాయతీ తంగెళ్ళబీడులో లో ఆ ఏరియా ప్రజాల అవసరాల కొరకు ప్రభుత్వాలు కేటాయించిన భూమిపై అక్రమ గుడి నిర్మాణాలు చేస్తున్న వారిపై వారికి సహకరిస్తూ తప్పుడు నివేదికనిచ్చిన అధికారులపై. అదేవిధంగా తిరువూరు నగర పంచాయతీలో పశువుల సంత విషయంపై పశువుల సంత రహస్య పాట నిర్వహించిన అధికారులు. తిరువూరు పశువుల సంత అది ఒక్క తిరువూరు నగర పంచాయతీ కి సంబంధించినది కాదు తిరువూరులో సంత జరుగుతున్నప్పటికిని రెండు రాష్ట్రాల నుంచి వ్యాపారస్తులు వచ్చి పశువులను కొనుగోలు చేసే విషయంపై కనీసం తిరువూరు నియోజకవర్గ పరిధిలోనైనా కొంతమందికైనా తెలియకుండా రహస్యంగా ప్రభుత్వ కార్యాలయంలో నోటీసులు జారీ చేశామంటూ పత్రిక ప్రకటనలు ఇచ్చామంటూ మభ్యపెడుతున్న నగర పంచాయతీ అధికారులు ఈ రహస్య పాట వెనుక మాల అధికారులకు ముడుపులు ముట్టినట్లుగా ఆరోపణ లేకపోలేదు తక్షణమే ఈ పశువుల సంతను కూడా పాఠం నిలిపివేసి పునర్ పబ్లిక్ పాఠశాల నిర్వహించాలని లేకుంటే తిరువూరు తాసిల్దార్ వారి కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపడతానని ప్రజాపక్షనేత మెహర్ పైవంత్ అధికారులకు ప్రకటన ద్వారా వెల్లడించారు.
Admin
Mana Mahati News