Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : *????తెలుగు రాష్ట్రాల్లో మండుటెండలు* నేటి నుంచి మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిక.. ఉదయం నుంచే భగ్గుమనే వేడి.. మధ్యాహ్నం వేళల్లో ప్రజలు బయటకు రావొద్దంటున్న వైద్యులు.. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచన.
Admin
Mana Mahati News