Saturday, 18 April 2026 04:00:50 PM
# *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...* # *తెలుగు రాష్ట్రాల్లో మండుటెండలు* # *బిగ్ బ్రేకింగ్ న్యూస్ ???? మానవ అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డి, కుసుమ కుమార్ నిర్దోషులు....* # QS 2026 సబ్జెక్ట్ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ హైదరాబాద్‌కు గణనీయ పురోగతి. # భూస్వాములకు సింహస్వప్నం కామ్రేడ్ ఠాను నాయక్ ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పైన తాను నాయక్ 77వ వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది . # **తెలుగు కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు! తెలుపుతున్న లంబాడీల ఐక్యవేదిక లైవ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్...* # *య్యూట‌బ‌ర్ వైష్ణ‌వి హ‌త్య కేసులో మ‌రో ముగ్గురు అరెస్ట్* # *లంచం తీసుకుంటూ చిక్కిన తర్వాత అక్క యాక్షన్ సూపర్...* # *తెలంగాణలో పదవ తరగతి ప్రశ్నపత్రం లీక్...* # *కోరుట్ల: జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. నాలుగు నెలల గర్భవతిగా ఉన్న భార్యపై భర్త కత్తితో దాడి చేసి చంపాడు.* # *శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు డాక్టర్ ప్రకాష్ జాదవ్ మన మహతి న్యూస్ ఛానల్ చైర్మన్....* # *అనుమానాస్పద రీతిలో తండ్రి, కుమార్తె సజీవ దహనమయ్యారు.* # *హీరోయిన్ల పరువుతో తమిళ రాజకీయ ఆటలు !...* # *తెలంగాణలో బంజారాలకు కాంగ్రెస్ అన్యాయం – ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆవేదన.... కాంగ్రెస్ పార్టీకి బంజారాల హెచ్చరిక....* # *జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ కు పితృ వియోగం....* # *కాబూల్ ఆసుపత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడి.. 400 మంది మృతి!...* # *జ్ఞానేష్ మానస మ్యారేజ్ రిసెప్షన్ లో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్, విజయ హేమ నాయక్ బిజెపి మదన్, సుధాకర్, సుందర్..* # *శిల్పారామంలో కూచిపూడి నృత్య ప్రదర్శన*

*బిగ్ బ్రేకింగ్ న్యూస్ ???? మానవ అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డి, కుసుమ కుమార్ నిర్దోషులు....*

Date : 26 March 2026 08:09 PM Views : 47

Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : ???? బిగ్ బ్రేకింగ్ న్యూస్ ???? మానవ అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డి, కుసుమ కుమార్ నిర్దోషులు సంగారెడ్డి, మార్చి 26, మన మహతి న్యూస్ : మానవ అక్రమ రవాణా కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను విచారించే ప్రత్యేక సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో A1గా ఉన్న జగ్గారెడ్డి (తూర్పు జయప్రకాష్ రెడ్డి), A3గా ఉన్న కుసుమ కుమార్‌లపై నమోదైన కేసులను కోర్టు కొట్టివేస్తూ వారిని నిర్దోషులుగా ప్రకటించింది. గత బిఆర్ఎస్ ప్రభుత్వం సమయంలో నమోదు చేసిన ఈ కేసులో ఆరోపణలు నిరూపణ కాలేదని కోర్టు స్పష్టం చేసింది. విచారణ అనంతరం, సాక్ష్యాధారాల లేమి కారణంగా నేరాలు రుజువు కాలేదని పేర్కొంది. ఈ కేసులో భారతీయ దండన చట్టం (IPC)లోని సెక్షన్లు 419, 420, 467, 468, 471, 409, 370తో పాటు భారత పాస్‌పోర్ట్ చట్టం సెక్షన్ 12 మరియు ఇమ్మిగ్రేషన్ చట్టం సెక్షన్ 24 కింద నమోదు చేసిన కేసులన్నింటి నుంచి కూడా ఇద్దరినీ విముక్తి కల్పించింది. జగ్గారెడ్డి, కుసుమ కుమార్ తరఫున ప్రముఖ న్యాయవాది జి. సంతోష్ రెడ్డి వాదనలు వినిపించారు. విచారణ సందర్భంగా A1, A3 ఇద్దరూ కోర్టుకు హాజరయ్యారు. తీర్పు సారాంశం: కేసు పరిష్కారం: నిర్దోషుల విడుదల (Acquittal) తీర్పు తేదీ: 26-03-2026 కోర్టు: MPలు/MLAల ప్రత్యేక సెషన్స్ కోర్టు ఈ తీర్పుతో రాజకీయంగా కూడా చర్చనీయాంశం కావడంతో పాటు, గతంలో నమోదైన కేసులపై కొత్త చర్చకు దారితీసింది.

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :