Saturday, 13 June 2026 11:21:35 AM
# *నంది అవార్డుకు జర్నలిస్టు డాక్టర్ బండి కుమార్ ఎంపిక* # *నంది అవార్డుకు జర్నలిస్టు డాక్టర్ బండి కుమార్ ఎంపిక* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...* # *తెలుగు రాష్ట్రాల్లో మండుటెండలు* # *బిగ్ బ్రేకింగ్ న్యూస్ ???? మానవ అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డి, కుసుమ కుమార్ నిర్దోషులు....* # QS 2026 సబ్జెక్ట్ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ హైదరాబాద్‌కు గణనీయ పురోగతి. # భూస్వాములకు సింహస్వప్నం కామ్రేడ్ ఠాను నాయక్ ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పైన తాను నాయక్ 77వ వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది . # **తెలుగు కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు! తెలుపుతున్న లంబాడీల ఐక్యవేదిక లైవ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్...* # *య్యూట‌బ‌ర్ వైష్ణ‌వి హ‌త్య కేసులో మ‌రో ముగ్గురు అరెస్ట్* # *లంచం తీసుకుంటూ చిక్కిన తర్వాత అక్క యాక్షన్ సూపర్...* # *తెలంగాణలో పదవ తరగతి ప్రశ్నపత్రం లీక్...* # *కోరుట్ల: జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. నాలుగు నెలల గర్భవతిగా ఉన్న భార్యపై భర్త కత్తితో దాడి చేసి చంపాడు.* # *శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు డాక్టర్ ప్రకాష్ జాదవ్ మన మహతి న్యూస్ ఛానల్ చైర్మన్....* # *అనుమానాస్పద రీతిలో తండ్రి, కుమార్తె సజీవ దహనమయ్యారు.* # *హీరోయిన్ల పరువుతో తమిళ రాజకీయ ఆటలు !...*

*ట్రీనీటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ 5, 6వ తరగతి విద్యార్థులు తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులో కొంత పొదుపు చేసుకోని నిరుపేద ప్రజలకు చెప్పులు,దుప్పట్లు,స్వె

Date : 03 January 2026 04:43 PM Views : 258

Mana Mahati News - ఆంధ్రప్రదేశ్ / Mana mahati news : ట్రీనీటి ఇంగ్లీష్ మీడియం స్కూల్, దోర్నాల పాఠశాలలో చదువుతున్న 5వ మరియు 6వ తరగతి విద్యార్థులు తమ తరగతి గదులలో ఉపాధ్యాయులు బోధించిన నైతిక విలువలతో ప్రభావితమై, తల్లిదండ్రులు వారికి ఇచ్చిన డబ్బులో కొంత పొదుపు చేసుకోని (03- 01- 2026)శనివారం నాడు దోర్నాల పట్టణంలోని నిరుపేద ప్రజలకు చెప్పులు, దుప్పట్లు, స్వెటర్లు, తువ్వాళ్లు, ఆహార పదార్థాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం గురించి మాట్లాడుతూ ప్రిన్సిపాల్ M. బెన్రాజు గారు విద్యార్థులు ఉపాధ్యాయులచే ప్రభావితమై ఇలాంటి కార్యక్రమాలను పంచుకోవడం మంచి నిర్ణయమని అభినందించారు. కరస్పాండెంట్ k.వెంకటకృష్ణ గారు మాట్లాడుతూ, భవిష్యత్తులో ట్రినిటీ పాఠశాల విద్యార్థులు ఇలాంటి మంచి కార్యక్రమాలు చాలా జరగాలనీ వారిలో ఉన్నట్టువంటి ఆలోచన కొనసాగాలని అభిప్రాయం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రినిటీ పాఠశాల ఉపాధ్యాయులు జాను, జ్యోతి, అరుణ. రీటా మరియు అకౌంటెంట్ తిమోతి పాల్గొన్నారు.

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :