Sunday, 13 September 2026 10:20:48 AM
# పోలరం గ్రామపంచాయతీ ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం # శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లోటస్ బ్రాంచ్ లో ఘనంగా శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు # బీబీఎం హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు # కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష # జై భీమ్ సేవా దళం(భారత్) ఆధ్వర్యంలో ఘనముగా మహానేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు* # కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి # పవర్‌స్టార్ నుంచి పవర్‌ఫుల్ లీడర్‌గా.. ఓటమిని జయించిన యోధుడు పవన్ కళ్యాణ్ # ఆర్టీసీ డ్రైవర్ నాగేశ్వర్ రావు పదవీ విరమణ వేడుక # త్వరలో తమిళనాడు దళిత యువ ముఖ్యమంత్రి - జేసెప్ విజయ్ ను కలవడానికి - బైక్ యాత్ర కు సహకరించండి # నవ దంపతులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు* # నూతన వధూవరులను ఆశీర్వధించిన భూక్యా సురేష్ నాయక్* # వైదిక కుటుంబ సభ్యులకు మంత్రి పొంగులేటి పరామర్శ # *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...*

* *తమ కూతురిని ప్రేమ వివాహం చేసుకున్నాడని యువకుడిని స్తంభానికి కట్టేసి చితకబాదిన యువతి కుటుంబసభ్యులు*

Date : 03 January 2026 11:30 PM Views : 207

Mana Mahati News - ఆంధ్రప్రదేశ్ / Mana mahati news : *తమ కూతురిని ప్రేమ వివాహం చేసుకున్నాడని యువకుడిని స్తంభానికి కట్టేసి చితకబాదిన యువతి కుటుంబసభ్యులు* ఏలూరు జిల్లా నివాస్ న్యూస్ జనవరి 3 ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేట గ్రామంలో ఓ యువకుడిని స్తంభానికి కట్టేసి దాడి పోలీసులకు ఫిర్యాదు చేసిన మండవల్లి మండలం కారుకొల్లుకు చెందిన బాధితుడు సాయిచంద్ రమణక్కపేట గ్రామంలో పోస్ట్ ఉమెన్‌గా ఉన్న సాయి దుర్గను 8 ఏళ్లుగా ప్రేమించి పెళ్లిచేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్న బాధితుడు తన భార్యను కిడ్నాప్ చేశారని తనను దారుణంగా కట్టేసి కొట్టారని బాధితుడు ఫిర్యాదు సాయిదుర్గ ప్రేమ వివాహాన్ని అంగీకరించలేక, గతనెల 31న ఆమె తల్లిదండ్రులు కందుల బాబు, విజయలక్ష్మి మరో నలుగురితో కలిసి దాడికి పాల్పడినట్లు విచారణలో తేల్చి.. ఆరుగురిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపిన పోలీసులు

Shobhan

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :