Mana Mahati News - ఆంధ్రప్రదేశ్ / Mana mahati news : ఫ్లాష్... ఫ్లాష్... ఫ్లాష్... *సినీ నటుడు మోహన్ బాబు గుండాలచే విద్యార్థి నాయకులపై దౌర్జన్యం, కిడ్నాప్* సినీ నటుడు మోహన్ బాబు నిర్వహిస్తున్న యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడానికి వెళుతున్న ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అక్బర్ ఎస్ఎఫ్ఐ ఎస్వీ యూనివర్సిటీ నాయకుడు వినోదులపై కలెక్టర్ కార్యాలయం వద్ద సినీ నటుడు మోహన్ బాబు అనుచరులుగా ఉన్న 30 మంది వాహనాలలో వచ్చి అమానుషంగా వీరిపై దాడికి పాల్పడడమే కాకుండా తమ వెంట తెచ్చుకున్న వాహనాలలో వీరిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. దాడి కిడ్నాప్ విషయాన్ని ఏఎస్పీ రవి మనోహర్ ఎస్పీ సుబ్బరాయుడుల దృష్టికి తీసుకెళ్లిన సిపిఎం నేత కందారపు మురళి విద్యార్థి నాయకులకు అపాయం తలపెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు మోహన్ బాబుకు సిపిఎం నేత కందారపు మురళి హెచ్చరిక తప్పులు సరిదిద్దుకోమంటే దాడికి పాల్పడతారా పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కందారపు మురళి విజ్ఞప్తి. విద్యార్థి నాయకులకు రక్షణ కల్పించాలని కందారపు మురళి డిమాండ్. కందారపు మురళి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తిరుపతి CITU: *విద్యార్థి నాయకుల పై దౌర్జన్యానికి పాల్పడి కిడ్నాప్ చేసిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాం* కందారపు మురళికి ఎస్పీ హామీ విద్యార్థి నాయకులపై దాడికి పాల్పడి, కిడ్నాప్ చేసిన గుండాలను కఠినంగా శిక్షిస్తామని వారిని విడిచి పెట్టేది లేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కిడ్నాప్ కు వినియోగించిన వాహనాలను సైతం సీజ్ చేస్తామని ఎస్పీ సుబ్బరాయుడు కందారపు మురళికి హామీ ఇచ్చారు. పోలీసుల ద్వారా వెతికించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. కందారపు మురళి తిరుపతి
Admin
Mana Mahati News