Mana Mahati News - ఆంధ్రప్రదేశ్ / Mana mahati news : *పిడుగురాళ్ల సీఐ వేధింపుల పర్వం* *ఓ మహిళ ఆత్మహత్యాయత్నం* పల్నాడు జిల్లా నివాస్ న్యూస్ డిసెంబర్ 29 పల్నాడు జిల్లా పిడుగురాళ్ల సీఐ శ్రీరాం వెంకట్రావు ఓ సివిల్ పంచాయతీలో తలదూర్చారు. ధాన్యం వ్యాపారి భార్య కోడూరి జ్యోతిని బెదిరించి పోలీస్ స్టేషన్కు పిలిపించారు. సెల్లో పడేయండని పోలీసులను ఆదేశించారు. అది కూడా రాత్రి సమయంలో! దీంతో ప్రాణం కన్నా పరువే మిన్న అని భావించిన సదరు మహిళ స్వయంగా పోలీస్ స్టేషన్లోనే చాకుతో చేతిని కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు.
Admin
Mana Mahati News