Mana Mahati News - తెలంగాణ / ఖమ్మం : *నవ దంపతులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు* ఏదులాపురం మున్సిపాలిటీ వరంగల్ క్రాస్ రోడ్ *28వ వార్డుకు చెందిన ప్రద్యుమ్నాచారి, పుష్ప దంపతుల కుమార్తె నవ్య సాయి* వివాహం ఖమ్మం నగరంలోని గుర్రం జగన్మోహన్ రావు కళ్యాణ మండపంలో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా *నూతన దంపతులు నవ్య సాయి, నాగ వెంకట సాయి కుమార్* లను కాంగ్రెస్ నాయకులు ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో *కాంగ్రెస్ నాయకులు హఫీజ్, నూకల రామ్మోహన్ రెడ్డి, భూక్యా సురేష్ నాయక్, కళ్లెం శేషిరెడ్డి, అక్కినేపల్లి దేవయ్య, సుంకర రమేష్, శివలింగం, రాకేష్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, మోహన్ రెడ్డి, భుజంగ రెడ్డి, వడ్లకొండ భుజంగరావు, ఏపూరి తరుణ్* తదితరులు పాల్గొన్నారు.
Admin
Mana Mahati News