Mana Mahati News - తెలంగాణ / Ntr disrict : *జై భీమ్ సేవా దళం(భారత్) ఆధ్వర్యంలో ఘనముగా మహానేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు* స్వర్ణ యుగాన్ని తలపించిన వైయస్సార్ సమక్షేమ పథకాలు! దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో అమలు చేస్తూ ఆదర్శనీయంగా వైయస్సార్ బాట! మన మహతి తిరువూరు న్యూస్,సెప్టెంబర్.3 జై భీమ్ సేవాదళం(భారత్) ఆధ్వర్యంలో తిరువూరులో ఘనముగా 17.వ వర్ధంతి వేడుకలను గ్రామంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన సేవా దళం (భారత్)మహిళ అధ్యక్షురాలు కే.భ్రమరాంబ ఈ సందర్భంగా అధ్యక్షుడు మెహర్ బాబా మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం కోసం పేదలు రైతులు,మహిళలు, విద్యా,ఆరోగ్య,రంగానికి పార్టీలకు అతిదముగా ప్రతి ఒక్కరు అభిమానించే నేత వైఎస్ఆర్ అని స్వర్ణ యుగమును తలపించిన వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఆదర్శం గా నిలిచాయని. ఆయన చేసిన సేవలు చీర స్మరణీయమని మెహర్ బాబా కొనియాడారు.
Admin
Mana Mahati News