Saturday, 12 September 2026 08:36:44 AM
# పోలరం గ్రామపంచాయతీ ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం # శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లోటస్ బ్రాంచ్ లో ఘనంగా శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు # బీబీఎం హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు # కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష # జై భీమ్ సేవా దళం(భారత్) ఆధ్వర్యంలో ఘనముగా మహానేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు* # కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి # పవర్‌స్టార్ నుంచి పవర్‌ఫుల్ లీడర్‌గా.. ఓటమిని జయించిన యోధుడు పవన్ కళ్యాణ్ # ఆర్టీసీ డ్రైవర్ నాగేశ్వర్ రావు పదవీ విరమణ వేడుక # త్వరలో తమిళనాడు దళిత యువ ముఖ్యమంత్రి - జేసెప్ విజయ్ ను కలవడానికి - బైక్ యాత్ర కు సహకరించండి # నవ దంపతులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు* # నూతన వధూవరులను ఆశీర్వధించిన భూక్యా సురేష్ నాయక్* # వైదిక కుటుంబ సభ్యులకు మంత్రి పొంగులేటి పరామర్శ # *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...*

జై భీమ్ సేవా దళం(భారత్) ఆధ్వర్యంలో ఘనముగా మహానేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు*

Date : 02 September 2026 09:06 PM Views : 57

Mana Mahati News - తెలంగాణ / Ntr disrict : *జై భీమ్ సేవా దళం(భారత్) ఆధ్వర్యంలో ఘనముగా మహానేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు* స్వర్ణ యుగాన్ని తలపించిన వైయస్సార్ సమక్షేమ పథకాలు! దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో అమలు చేస్తూ ఆదర్శనీయంగా వైయస్సార్ బాట! మన మహతి తిరువూరు న్యూస్,సెప్టెంబర్.3 జై భీమ్ సేవాదళం(భారత్) ఆధ్వర్యంలో తిరువూరులో ఘనముగా 17.వ వర్ధంతి వేడుకలను గ్రామంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన సేవా దళం (భారత్)మహిళ అధ్యక్షురాలు కే.భ్రమరాంబ ఈ సందర్భంగా అధ్యక్షుడు మెహర్ బాబా మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం కోసం పేదలు రైతులు,మహిళలు, విద్యా,ఆరోగ్య,రంగానికి పార్టీలకు అతిదముగా ప్రతి ఒక్కరు అభిమానించే నేత వైఎస్ఆర్ అని స్వర్ణ యుగమును తలపించిన వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఆదర్శం గా నిలిచాయని. ఆయన చేసిన సేవలు చీర స్మరణీయమని మెహర్ బాబా కొనియాడారు.

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :