Saturday, 12 September 2026 08:36:51 AM
# పోలరం గ్రామపంచాయతీ ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం # శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లోటస్ బ్రాంచ్ లో ఘనంగా శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు # బీబీఎం హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు # కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష # జై భీమ్ సేవా దళం(భారత్) ఆధ్వర్యంలో ఘనముగా మహానేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు* # కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి # పవర్‌స్టార్ నుంచి పవర్‌ఫుల్ లీడర్‌గా.. ఓటమిని జయించిన యోధుడు పవన్ కళ్యాణ్ # ఆర్టీసీ డ్రైవర్ నాగేశ్వర్ రావు పదవీ విరమణ వేడుక # త్వరలో తమిళనాడు దళిత యువ ముఖ్యమంత్రి - జేసెప్ విజయ్ ను కలవడానికి - బైక్ యాత్ర కు సహకరించండి # నవ దంపతులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు* # నూతన వధూవరులను ఆశీర్వధించిన భూక్యా సురేష్ నాయక్* # వైదిక కుటుంబ సభ్యులకు మంత్రి పొంగులేటి పరామర్శ # *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...*

పోలరం గ్రామపంచాయతీ ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం

Date : 06 September 2026 05:31 PM Views : 24

Mana Mahati News - తెలంగాణ / భద్రాద్రి కొత్తగూడెం : గత మూడు రోజుల నుండి కరెంటు పొద్దున్నే ఆరింటికి వచ్చే కరెంటు 8 దాటితే కానీ ఇవ్వడం లేదు ఇలా ఎందుకని సబ్ స్టేషన్ కి రైతులందరూవెళ్లి అడగగా మాకు పైనుండి మెసేజ్ వస్తే గాని మేము కరెంటు ఇవ్వలేమని తెగేసి చెప్పారు వెళ్లి నీవో ప్రభావం వల్ల వర్షాలు పడకపోవడంతో బోర్లు అంతంత మాత్రమే నడుస్తున్నాయి దానికి తోడు కరెంటు కోత విధానం రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుంది గత ప్రభుత్వం రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వడం వల్ల సకాలంలో పంటలన్నీ మంచిగా పండి నాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానుండి ఈ కరెంటు కోతల ఇబ్బందులు తప్పడం లేదు కనీసం 24 గంటల కరెంటు ఎందుకు ఇవ్వడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కి కూర్చొని రైతులకు మొండి చేయి చూపించింది రైతుల పట్ల ఇంత నిర్లక్ష్యం దేనికో ఎవరూ తెలుసుకోలేకపోతున్నారు మా ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రులు ఎవరూ పట్టించుకోవడం లేదు రైతులకు ఇవ్వాల్సిన కరెంటు ఇవ్వడం లేదు రైతులకు రైతు భరోసా సకాలంలో ఇవ్వడం లేదు కౌలు రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా ఇవ్వడం లేదు రైతులకు పండించిన పంట బోనస్ లు కూడా సకాలంలో ఇవ్వడం లేదు మరి రైతు సమస్యలు పట్టించుకోని ప్రభుత్వం

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :