Mana Mahati News - తెలంగాణ / భద్రాద్రి కొత్తగూడెం : గత మూడు రోజుల నుండి కరెంటు పొద్దున్నే ఆరింటికి వచ్చే కరెంటు 8 దాటితే కానీ ఇవ్వడం లేదు ఇలా ఎందుకని సబ్ స్టేషన్ కి రైతులందరూవెళ్లి అడగగా మాకు పైనుండి మెసేజ్ వస్తే గాని మేము కరెంటు ఇవ్వలేమని తెగేసి చెప్పారు వెళ్లి నీవో ప్రభావం వల్ల వర్షాలు పడకపోవడంతో బోర్లు అంతంత మాత్రమే నడుస్తున్నాయి దానికి తోడు కరెంటు కోత విధానం రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుంది గత ప్రభుత్వం రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వడం వల్ల సకాలంలో పంటలన్నీ మంచిగా పండి నాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానుండి ఈ కరెంటు కోతల ఇబ్బందులు తప్పడం లేదు కనీసం 24 గంటల కరెంటు ఎందుకు ఇవ్వడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కి కూర్చొని రైతులకు మొండి చేయి చూపించింది రైతుల పట్ల ఇంత నిర్లక్ష్యం దేనికో ఎవరూ తెలుసుకోలేకపోతున్నారు మా ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రులు ఎవరూ పట్టించుకోవడం లేదు రైతులకు ఇవ్వాల్సిన కరెంటు ఇవ్వడం లేదు రైతులకు రైతు భరోసా సకాలంలో ఇవ్వడం లేదు కౌలు రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా ఇవ్వడం లేదు రైతులకు పండించిన పంట బోనస్ లు కూడా సకాలంలో ఇవ్వడం లేదు మరి రైతు సమస్యలు పట్టించుకోని ప్రభుత్వం
Admin
Mana Mahati News