Sunday, 22 March 2026 03:47:30 PM
# భూస్వాములకు సింహస్వప్నం కామ్రేడ్ ఠాను నాయక్ ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పైన తాను నాయక్ 77వ వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది . # **తెలుగు కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు! తెలుపుతున్న లంబాడీల ఐక్యవేదిక లైవ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్...* # *య్యూట‌బ‌ర్ వైష్ణ‌వి హ‌త్య కేసులో మ‌రో ముగ్గురు అరెస్ట్* # *లంచం తీసుకుంటూ చిక్కిన తర్వాత అక్క యాక్షన్ సూపర్...* # *తెలంగాణలో పదవ తరగతి ప్రశ్నపత్రం లీక్...* # *కోరుట్ల: జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. నాలుగు నెలల గర్భవతిగా ఉన్న భార్యపై భర్త కత్తితో దాడి చేసి చంపాడు.* # *శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు డాక్టర్ ప్రకాష్ జాదవ్ మన మహతి న్యూస్ ఛానల్ చైర్మన్....* # *అనుమానాస్పద రీతిలో తండ్రి, కుమార్తె సజీవ దహనమయ్యారు.* # *హీరోయిన్ల పరువుతో తమిళ రాజకీయ ఆటలు !...* # *తెలంగాణలో బంజారాలకు కాంగ్రెస్ అన్యాయం – ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆవేదన.... కాంగ్రెస్ పార్టీకి బంజారాల హెచ్చరిక....* # *జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ కు పితృ వియోగం....* # *కాబూల్ ఆసుపత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడి.. 400 మంది మృతి!...* # *జ్ఞానేష్ మానస మ్యారేజ్ రిసెప్షన్ లో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్, విజయ హేమ నాయక్ బిజెపి మదన్, సుధాకర్, సుందర్..* # *శిల్పారామంలో కూచిపూడి నృత్య ప్రదర్శన* # *విశ్వజనని ఫౌండేషన్ విశిష్ట పురస్కార గ్రహీత ​ఏలే బాలకృష్ణ...* # *అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శ్రీ తాండ్ర రాంప్రసాద్ గురుస్వామి ఎన్నిక...* # *బిగ్ బ్రేకింగ్ న్యూస్.....* డ్రగ్స్ పార్టీలో పట్టుబడిన ఆంధ్రప్రదేశ్ ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్..!* # *నూతన వధువరులని ఆశీర్వధించిన భూక్యా సురేష్ నాయక్* # *????సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్..* పేషెంట్ కు మత్తు ఇంజక్షన్ ఇచ్చి పది తులాల బంగారంతో పరార్* # *అక్రమంగా విక్రయిస్తున్న గ్యాస్ సిలిండర్లు...*

*శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం అల్లూరి సెంటర్ పాల్వంచ నందు రేపే వైకుంఠ ఏకాదశి కార్యక్రమం మరియు సుదర్శన సహిత లక్ష్మీనరసింహ హోమం

Date : 29 December 2025 10:14 AM Views : 296

Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : *శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం అల్లూరి సెంటర్ పాల్వంచ నందు రేపే వైకుంఠ ఏకాదశి కార్యక్రమం మరియు సుదర్శన సహిత లక్ష్మీనరసింహ హోమం* నివాస్ న్యూస్ ప్రతినిధి పాల్వంచ: పాల్వంచ పట్టణం అల్లూరి సెంటర్ నందు వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం నందు రేపు అనగా 30వ తారీకు మంగళవారం ఉదయం 3గంటలకు అభిషేకం సహస్రనామార్చన సేవా కాలము 5 గంటలకు స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం,తీర్థప్రసాద గోష్టి జరుగుతుంది అదేవిధంగా రాత్రి 7 గంటలకు ముక్కోటి ఏకాదశి సందర్భంగా సుదర్శన సహిత లక్ష్మీ నరసింహ హోమం జరుగుతుందని ఆలయ అర్చకులు గొడవర్తి రంగనాథ ఆచార్యులు,గొడవర్తి రవికుమార్ ఒక ప్రకటన తెలియజేశారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గొడవర్తి రంగనాథ ఆచార్యులు మాట్లాడుతూ డిసెంబర్ 16వ తారీకు నుంచి ఆలయంలో పూజా కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయని ఈ పూజా కార్యక్రమాలు జనవరి 14వ తారీకు వరకు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయని అందులో భాగంగా 30వ తారీకు వైకుంఠ ఏకాదశి(ముక్కోటి) పురస్కరించుకుని రేపు ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు కళ్యాణ వేంకటేశ్వర స్వామి క్షేత్రంలో ఉత్తర ద్వారం ఏర్పాటు చేయడం జరుగుతుందని తదుపరి స్వామి వారి యొక్క దర్శనము తదనంతరము స్వామివారికి హారతి నిరాజనం,మంత్రపుష్పం ఉంటాయి అని అదే విధంగా సాయంత్రము ఏడు గంటలకు సుదర్శన సహిత లక్ష్మీనర సింహ హోమం జరుగుతుందని ఈ హోమం అత్యంత శక్తివంతమైన దని ఈ హోమంలో పాల్గొన్న వారికి శతృ నివారణ, దుష్ట దోష నివృత్తి,ఇంటిలో శ్రేయస్సు పెరుగుతుందని ఇందులో పాల్గొనేటటువంటి భక్తులకు ప్రత్యేక ఆశీర్వచనం మరియు సుదర్శన హోమం ప్రసాదం ఇవ్వబడుతుందని ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన దంపతులు గాని భక్తులు గాని సాయంత్రం 6:30 కల్లా విచ్చేయవలసిందిగా తెలియజేశారు.

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :