Sunday, 22 March 2026 03:48:13 PM
# భూస్వాములకు సింహస్వప్నం కామ్రేడ్ ఠాను నాయక్ ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పైన తాను నాయక్ 77వ వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది . # **తెలుగు కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు! తెలుపుతున్న లంబాడీల ఐక్యవేదిక లైవ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్...* # *య్యూట‌బ‌ర్ వైష్ణ‌వి హ‌త్య కేసులో మ‌రో ముగ్గురు అరెస్ట్* # *లంచం తీసుకుంటూ చిక్కిన తర్వాత అక్క యాక్షన్ సూపర్...* # *తెలంగాణలో పదవ తరగతి ప్రశ్నపత్రం లీక్...* # *కోరుట్ల: జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. నాలుగు నెలల గర్భవతిగా ఉన్న భార్యపై భర్త కత్తితో దాడి చేసి చంపాడు.* # *శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు డాక్టర్ ప్రకాష్ జాదవ్ మన మహతి న్యూస్ ఛానల్ చైర్మన్....* # *అనుమానాస్పద రీతిలో తండ్రి, కుమార్తె సజీవ దహనమయ్యారు.* # *హీరోయిన్ల పరువుతో తమిళ రాజకీయ ఆటలు !...* # *తెలంగాణలో బంజారాలకు కాంగ్రెస్ అన్యాయం – ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆవేదన.... కాంగ్రెస్ పార్టీకి బంజారాల హెచ్చరిక....* # *జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ కు పితృ వియోగం....* # *కాబూల్ ఆసుపత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడి.. 400 మంది మృతి!...* # *జ్ఞానేష్ మానస మ్యారేజ్ రిసెప్షన్ లో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్, విజయ హేమ నాయక్ బిజెపి మదన్, సుధాకర్, సుందర్..* # *శిల్పారామంలో కూచిపూడి నృత్య ప్రదర్శన* # *విశ్వజనని ఫౌండేషన్ విశిష్ట పురస్కార గ్రహీత ​ఏలే బాలకృష్ణ...* # *అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శ్రీ తాండ్ర రాంప్రసాద్ గురుస్వామి ఎన్నిక...* # *బిగ్ బ్రేకింగ్ న్యూస్.....* డ్రగ్స్ పార్టీలో పట్టుబడిన ఆంధ్రప్రదేశ్ ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్..!* # *నూతన వధువరులని ఆశీర్వధించిన భూక్యా సురేష్ నాయక్* # *????సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్..* పేషెంట్ కు మత్తు ఇంజక్షన్ ఇచ్చి పది తులాల బంగారంతో పరార్* # *అక్రమంగా విక్రయిస్తున్న గ్యాస్ సిలిండర్లు...*

*పీజీ వైద్య విద్యార్థిని దీపిక కేసులో సీనియర్‌ అరెస్ట్‌*

Date : 10 March 2026 01:56 PM Views : 101

Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : *పీజీ వైద్య విద్యార్థిని దీపిక కేసులో సీనియర్‌ అరెస్ట్‌* మహతి న్యూస్ :- పీజీ వైద్యురాలు దీపిక మృతి కేసులో ట్విస్ట్.. సీనియర్ డాక్టర్ అరెస్ట్! ప్రేమించి పెళ్లికి నిరాకరించిన అమర్ సహస్‌రెడ్డి ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు పోలీసుల నిర్ధారణ నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు మరణానికి ముందు రెండు గంటల పాటు ఫోన్ సంభాషణ మత్తు ఇంజక్షన్ తీసుకుని తనువు చాలించిన దీపిక పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన అమర్ సహస్‌రెడ్డి, అనంతపురానికి చెందిన దీపిక ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే, అమర్ తన ఎంబీబీఎస్ బ్యాచ్‌మేట్‌తో పెళ్లి నిశ్చయం చేసుకుని దీపికను దూరం పెట్టడం ప్రారంభించాడు. దీపిక మరణించిన రోజు రాత్రి 10:40 నుంచి అర్ధరాత్రి 12:30 వరకు వీరిద్దరి మధ్య సుదీర్ఘంగా ఫోన్ సంభాషణ జరిగింది. తాను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నానని, నిన్ను వివాహం చేసుకోలేనని అమర్ తెగేసి చెప్పడంతో మనస్తాపానికి గురైన దీపిక ఆత్మహత్యకు పాల్పడింది. ఆపరేషన్ థియేటర్లలో రోగులకు మత్తు ఇచ్చే సమయంలో కండరాలు రిలాక్స్ అయ్యేందుకు వాడే ఇంజక్షన్‌ను అధిక మోతాదులో తీసుకోవడం వల్లే దీపిక మృతి చెందినట్లు ఫోరెన్సిక్ నివేదిక ధ్రువీకరించింది. అంతకుముందు దీపిక తండ్రి అమర్‌ను ప్రశ్నించగా.. తనకు ఏమీ తెలియదని అబద్ధం చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. చివరకు కాల్ డేటా, ఇతర ఆధారాలతో పోలీసులు నిందితుడిని కటకటాల్లోకి నెట్టారు.

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :