Saturday, 13 June 2026 08:38:32 AM
# *నంది అవార్డుకు జర్నలిస్టు డాక్టర్ బండి కుమార్ ఎంపిక* # *నంది అవార్డుకు జర్నలిస్టు డాక్టర్ బండి కుమార్ ఎంపిక* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...* # *తెలుగు రాష్ట్రాల్లో మండుటెండలు* # *బిగ్ బ్రేకింగ్ న్యూస్ ???? మానవ అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డి, కుసుమ కుమార్ నిర్దోషులు....* # QS 2026 సబ్జెక్ట్ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ హైదరాబాద్‌కు గణనీయ పురోగతి. # భూస్వాములకు సింహస్వప్నం కామ్రేడ్ ఠాను నాయక్ ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పైన తాను నాయక్ 77వ వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది . # **తెలుగు కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు! తెలుపుతున్న లంబాడీల ఐక్యవేదిక లైవ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్...* # *య్యూట‌బ‌ర్ వైష్ణ‌వి హ‌త్య కేసులో మ‌రో ముగ్గురు అరెస్ట్* # *లంచం తీసుకుంటూ చిక్కిన తర్వాత అక్క యాక్షన్ సూపర్...* # *తెలంగాణలో పదవ తరగతి ప్రశ్నపత్రం లీక్...* # *కోరుట్ల: జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. నాలుగు నెలల గర్భవతిగా ఉన్న భార్యపై భర్త కత్తితో దాడి చేసి చంపాడు.* # *శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు డాక్టర్ ప్రకాష్ జాదవ్ మన మహతి న్యూస్ ఛానల్ చైర్మన్....* # *అనుమానాస్పద రీతిలో తండ్రి, కుమార్తె సజీవ దహనమయ్యారు.* # *హీరోయిన్ల పరువుతో తమిళ రాజకీయ ఆటలు !...*

*కేంద్ర బడ్జెట్‌లో దివ్యాంగులకు తీరని అన్యాయం ₹300 పింఛన్ మోదీ ప్రభుత్వానికి సిగ్గుచేటు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్ పీ అర్ డి ఏ ఇండియా ) గిసుకొ

Date : 05 February 2026 06:54 PM Views : 96

Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : కేంద్ర బడ్జెట్‌లో దివ్యాంగులకు తీరని అన్యాయం ₹300 పింఛన్ మోదీ ప్రభుత్వానికి సిగ్గుచేటు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్ పీ అర్ డి ఏ ఇండియా ) గిసుకొండ మండల్ అధ్యక్షులు సౌరం సంగీత్ కుమార్.... 05 ఫిబ్రవరి, 2026 మహతి న్యూస్ ప్రతినిధి:- కేంద్ర బడ్జెట్‌లో దివ్యాంగులకు తీరని అన్యాయం ₹300 పింఛన్ మోదీ ప్రభుత్వానికి సిగ్గుచేటు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్ పీ అర్ డి ఏ ఇండియా ) గిసుకొండ మండల్ అధ్యక్షులు సౌరం సంగీత్ కుమార నరేంద్ర మోదీ ₹300 రూపాయలతో ఒక పూట భోజనం కూడా రాని పరిస్థితి ఉంటే.. నెల మొత్తానికి దివ్యాంగుడికి ఇచ్చే పింఛన్ ₹300 ఏంటి? ఇది దివ్యాంగులపై చూపిస్తున్న జాలియా లేక అవహేళన?" అని ఎన్ పి ఆర్ డి ఏ ఇండియా గిసుకొండ మండల్ అధ్యక్షులు సౌరం సంగీత్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ 2026-27పై ఆయన స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 2012 నుంచి ఇప్పటివరకు అంటే దాదాపు 14 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 'ఇందిరా గాంధీ జాతీయ దివ్యాంగుల పింఛన్' కేవలం ₹300 వద్దే ఆగిపోయింది. నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతుంటే, కార్పొరేట్ శక్తులకు లక్షల కోట్లు దోచిపెడుతున్న మోదీ ప్రభుత్వానికి, దేశంలోని కోట్లాది మంది దివ్యాంగులకు కనీసం ₹5,000 పింఛన్ ఇచ్చే మనసు లేదా? బడ్జెట్‌లో దివ్యాంగుల సంక్షేమ శాఖకు కేటాయింపులు పెంచామని చెప్పుకోవడం పచ్చి అబద్ధం. కొత్తగా ప్రవేశపెట్టిన పథకాలు కేవలం పాత వాటికి పేర్లు మార్చినవే తప్ప, క్షేత్రస్థాయిలో దివ్యాంగుల బతుకులు మార్చేవి కావు. 'వికసిత్ భారత్' అని గొప్పలు చెప్పుకునే మీరు, దివ్యాంగులను 'అంధకార భారత్' లోకి నెట్టేస్తున్నారు. 2016 దివ్యాంగుల హక్కుల చట్టం ప్రకారం మాకు అందాల్సిన విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల కోసం నిధుల కేటాయింపులో కేంద్రం కోత విధించడం దుర్మార్గం. జనాభాలో గణనీయంగా ఉన్న దివ్యాంగులకు బడ్జెట్‌లో 1% నిధులు కూడా కేటాయించకపోవడం మీ వివక్షకు పరాకాష్ట వెంటనే కేంద్రం తన వాటా పింఛన్‌ను ₹5,000లకు పెంచాలి. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా ఉన్న దివ్యాంగులందరినీ ఏకం చేసి ఢిల్లీ పీఠాన్ని కదిలించేలా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. అని హెచ్చరించారు....

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :