Sunday, 22 March 2026 03:54:49 PM
# భూస్వాములకు సింహస్వప్నం కామ్రేడ్ ఠాను నాయక్ ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పైన తాను నాయక్ 77వ వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది . # **తెలుగు కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు! తెలుపుతున్న లంబాడీల ఐక్యవేదిక లైవ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్...* # *య్యూట‌బ‌ర్ వైష్ణ‌వి హ‌త్య కేసులో మ‌రో ముగ్గురు అరెస్ట్* # *లంచం తీసుకుంటూ చిక్కిన తర్వాత అక్క యాక్షన్ సూపర్...* # *తెలంగాణలో పదవ తరగతి ప్రశ్నపత్రం లీక్...* # *కోరుట్ల: జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. నాలుగు నెలల గర్భవతిగా ఉన్న భార్యపై భర్త కత్తితో దాడి చేసి చంపాడు.* # *శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు డాక్టర్ ప్రకాష్ జాదవ్ మన మహతి న్యూస్ ఛానల్ చైర్మన్....* # *అనుమానాస్పద రీతిలో తండ్రి, కుమార్తె సజీవ దహనమయ్యారు.* # *హీరోయిన్ల పరువుతో తమిళ రాజకీయ ఆటలు !...* # *తెలంగాణలో బంజారాలకు కాంగ్రెస్ అన్యాయం – ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆవేదన.... కాంగ్రెస్ పార్టీకి బంజారాల హెచ్చరిక....* # *జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ కు పితృ వియోగం....* # *కాబూల్ ఆసుపత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడి.. 400 మంది మృతి!...* # *జ్ఞానేష్ మానస మ్యారేజ్ రిసెప్షన్ లో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్, విజయ హేమ నాయక్ బిజెపి మదన్, సుధాకర్, సుందర్..* # *శిల్పారామంలో కూచిపూడి నృత్య ప్రదర్శన* # *విశ్వజనని ఫౌండేషన్ విశిష్ట పురస్కార గ్రహీత ​ఏలే బాలకృష్ణ...* # *అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శ్రీ తాండ్ర రాంప్రసాద్ గురుస్వామి ఎన్నిక...* # *బిగ్ బ్రేకింగ్ న్యూస్.....* డ్రగ్స్ పార్టీలో పట్టుబడిన ఆంధ్రప్రదేశ్ ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్..!* # *నూతన వధువరులని ఆశీర్వధించిన భూక్యా సురేష్ నాయక్* # *????సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్..* పేషెంట్ కు మత్తు ఇంజక్షన్ ఇచ్చి పది తులాల బంగారంతో పరార్* # *అక్రమంగా విక్రయిస్తున్న గ్యాస్ సిలిండర్లు...*

*తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సావిత్రి బాయి ఫూలే 195వ జయంతి ఘనంగా పాల్గొన్న నివాస్ న్యూస్ ఛైర్మన్ డాక్టర్ ప్రకాష్ జాదవ్..*

Date : 03 January 2026 04:36 PM Views : 404

Mana Mahati News - తెలంగాణ / ఖమ్మం : తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సావిత్రి బాయి ఫూలే 195వ జయంతి ఘనంగా మాత సావిత్రి భాయి ఫూలే కు భారతరత్న ప్రకటించాలి బీజేపీ ప్రభుత్వం దామాల సత్యం ఖమ్మం/జనవరి 3/ తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిరవ్వంచి నయా బజార్ స్కూల్ గ్రౌండ్ లొ సావిత్రి బాయి ఫూలే 195వ జయంతి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ దామాల సత్యం ప్రినిసిపాల్,హెమస్టర్ పాల్గొని, సావిత్రి బాయి ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి విద్యార్థులకు జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. నాయకులు మాట్లాడుతూ — మహిళల విద్య, సమానత్వం, సామాజిక న్యాయం కోసం సావిత్రి బాయి ఫూలే చేసిన పోరాటం సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. యువత ఆమె స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఉపాద్యాలకు సన్మానం చేసినారు అనంతరం విద్యార్థులకు పండ్లుమిఠాయిలు పంచినారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ వనిత,స్కూల్ హెడ్ మాస్టర్ ఉషా రాణి,ప్రముఖ అంబేద్కర్ వాది జాతీయ అధ్యక్షులు లింగాల రవికుమార్,వార్డెన్ సైదులు, నివాస్ న్యూస్ ఛైర్మన్ డాక్టర్ ప్రకాష్ జాదవ్,ప్రియదర్శిని ప్రిన్సిపాల్ రామారావు, రాజేష్,టి ఎస్ ఎస్ ఏ నాయకులు మోహనచంద్, కొప్పుల రామారావు,సీనియర్ జర్నలిస్ట్ పాగా యోనా, అశోక్, నన్నే సాహెబ్, విద్యార్థులు, విద్యార్థినులు, సావిత్రి భాయి ఫూలే అభిమానులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :