Mana Mahati News - తెలంగాణ / ములుగు : *మేడారం జాతరకు దూరంగా మంత్రి కొండా సురేఖ* ఇంకా తొలగని మంత్రుల మధ్య దూరం జాతర తొలిరోజు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలకు చేరుకోగా.. వనదేవతలకు అధికారికంగా స్వాగతం పలికిన మంత్రి సీతక్క మంత్రి పొంగులేటి సైతం కుటుంబసభ్యులతో కలిసి వచ్చి మొక్కులు చెల్లించుకోగా.. అయితే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవానికి సంబంధిత శాఖా మంత్రి హాజరుకాకపోవడం గమనార్హం మంత్రుల మధ్య ఇంకా విభేదాలు ఉన్న కారణంగానే హాజరు కానట్లు రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చ
Admin
Mana Mahati News