Saturday, 13 June 2026 09:53:45 AM
# *నంది అవార్డుకు జర్నలిస్టు డాక్టర్ బండి కుమార్ ఎంపిక* # *నంది అవార్డుకు జర్నలిస్టు డాక్టర్ బండి కుమార్ ఎంపిక* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...* # *తెలుగు రాష్ట్రాల్లో మండుటెండలు* # *బిగ్ బ్రేకింగ్ న్యూస్ ???? మానవ అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డి, కుసుమ కుమార్ నిర్దోషులు....* # QS 2026 సబ్జెక్ట్ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ హైదరాబాద్‌కు గణనీయ పురోగతి. # భూస్వాములకు సింహస్వప్నం కామ్రేడ్ ఠాను నాయక్ ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పైన తాను నాయక్ 77వ వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది . # **తెలుగు కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు! తెలుపుతున్న లంబాడీల ఐక్యవేదిక లైవ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్...* # *య్యూట‌బ‌ర్ వైష్ణ‌వి హ‌త్య కేసులో మ‌రో ముగ్గురు అరెస్ట్* # *లంచం తీసుకుంటూ చిక్కిన తర్వాత అక్క యాక్షన్ సూపర్...* # *తెలంగాణలో పదవ తరగతి ప్రశ్నపత్రం లీక్...* # *కోరుట్ల: జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. నాలుగు నెలల గర్భవతిగా ఉన్న భార్యపై భర్త కత్తితో దాడి చేసి చంపాడు.* # *శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు డాక్టర్ ప్రకాష్ జాదవ్ మన మహతి న్యూస్ ఛానల్ చైర్మన్....* # *అనుమానాస్పద రీతిలో తండ్రి, కుమార్తె సజీవ దహనమయ్యారు.* # *హీరోయిన్ల పరువుతో తమిళ రాజకీయ ఆటలు !...*

శ్రీ చైతన్య పాఠశాలలో సంక్రాంతి సంబరాలు

Date : 10 January 2026 08:22 PM Views : 276

Mana Mahati News - తెలంగాణ / ఖమ్మం : శ్రీ చైతన్య పాఠశాలలో సంక్రాంతి సంబరాలు : శ్రీ చైతన్య ఖమ్మం ఫోర్ బ్రాంచ్ నందు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని, పాఠశాలలో మామిడి తోరణాలతో అలంకరించి ముగ్గులు పోటీలను నిర్వహించి ముగ్గుల పోటీలను నిర్వహించి గొబ్బెమ్మలను ఏర్పాటు చేశారు. పరమనాన్ని తయారుచేసి భోగి మంటలను నిర్వహించారు. బొమ్మల కొలువులను ఏర్పాటు చేశారు. విద్యార్థుల తలపై నుండి భోగిపళ్ళను పోసి విద్యార్థులకు సకల శుభాలు చేకూరాలని దీవించారు. తదనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ రవి గారు మాట్లాడుతూ దేవతలు ఉత్తరాయనమూలోకి ప్రవేశించిన సందర్భంగా ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన సందర్భంగా అన్నీ శుభదినాలు చేకూరుతాయని, శ్రీమహావిష్ణువు రాక్షసులను సంహరించి శుభాలు చేకూర్చిన రోజని, రైతులు పంట చేతికొచ్చి సకల భోగభాగ్యాలతో వేల సిరులతో దానధర్మాలు చేకూర్చాలని, గాలిపటాలు ఆకాశంలో ఎగరవేసి దేవతలకు స్వాగతం పలుకుతారని, హరిదాసులు గంగిరెద్దులతో ఎంతో సంక్రాంతి జరుపుకుంటారని, ప్రజలందరూ ఆనందంతో గడపాలని అందరికీ శుభలు చేకూరాలని వివరించారు. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ చైతన్య డైరెక్టర్ శ్రీవిద్య గారు, డీజీఎం చేతన్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రవి గారు, పి పి టి కోఆర్డినేటర్ గౌతమి గారు, ప్రైమరీ ఇంచార్జ్ మణి గారు , పి పి టి ఇంచార్జ్ స్వాతి గారు, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :