Sunday, 22 March 2026 03:47:31 PM
# భూస్వాములకు సింహస్వప్నం కామ్రేడ్ ఠాను నాయక్ ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పైన తాను నాయక్ 77వ వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది . # **తెలుగు కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు! తెలుపుతున్న లంబాడీల ఐక్యవేదిక లైవ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్...* # *య్యూట‌బ‌ర్ వైష్ణ‌వి హ‌త్య కేసులో మ‌రో ముగ్గురు అరెస్ట్* # *లంచం తీసుకుంటూ చిక్కిన తర్వాత అక్క యాక్షన్ సూపర్...* # *తెలంగాణలో పదవ తరగతి ప్రశ్నపత్రం లీక్...* # *కోరుట్ల: జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. నాలుగు నెలల గర్భవతిగా ఉన్న భార్యపై భర్త కత్తితో దాడి చేసి చంపాడు.* # *శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు డాక్టర్ ప్రకాష్ జాదవ్ మన మహతి న్యూస్ ఛానల్ చైర్మన్....* # *అనుమానాస్పద రీతిలో తండ్రి, కుమార్తె సజీవ దహనమయ్యారు.* # *హీరోయిన్ల పరువుతో తమిళ రాజకీయ ఆటలు !...* # *తెలంగాణలో బంజారాలకు కాంగ్రెస్ అన్యాయం – ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆవేదన.... కాంగ్రెస్ పార్టీకి బంజారాల హెచ్చరిక....* # *జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ కు పితృ వియోగం....* # *కాబూల్ ఆసుపత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడి.. 400 మంది మృతి!...* # *జ్ఞానేష్ మానస మ్యారేజ్ రిసెప్షన్ లో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్, విజయ హేమ నాయక్ బిజెపి మదన్, సుధాకర్, సుందర్..* # *శిల్పారామంలో కూచిపూడి నృత్య ప్రదర్శన* # *విశ్వజనని ఫౌండేషన్ విశిష్ట పురస్కార గ్రహీత ​ఏలే బాలకృష్ణ...* # *అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శ్రీ తాండ్ర రాంప్రసాద్ గురుస్వామి ఎన్నిక...* # *బిగ్ బ్రేకింగ్ న్యూస్.....* డ్రగ్స్ పార్టీలో పట్టుబడిన ఆంధ్రప్రదేశ్ ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్..!* # *నూతన వధువరులని ఆశీర్వధించిన భూక్యా సురేష్ నాయక్* # *????సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్..* పేషెంట్ కు మత్తు ఇంజక్షన్ ఇచ్చి పది తులాల బంగారంతో పరార్* # *అక్రమంగా విక్రయిస్తున్న గ్యాస్ సిలిండర్లు...*

ఐ ఎన్ టి ఎస్ ఓ ఫలితాలలో శ్రీ చైతన్య ప్రభంజనం

Date : 27 February 2026 06:19 PM Views : 294

Mana Mahati News - తెలంగాణ / సంగారెడ్డి జిల్లా : *ఐ ఎన్ టి ఎస్ ఓ ఫలితాలలో శ్రీ చైతన్య ప్రభంజనం.* స్థానిక ముస్తఫా నగర్ శ్రీ చైతన్య లోటస్ బ్రాంచ్ నందు 138 మంది విద్యార్థులు విజయాలు సాధించారని చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం. ఈ విజేతలకు మొదటి బహుమతి గాను ట్యాబ్ మరియు గోల్డ్ మెడల్ మెరిట్ సర్టిఫికెట్ని పాఠశాల ప్రిన్సిపల్ శ్రీదేవి గారి చేతుల మీదుగా విద్యార్థులకు అందజేయడం జరుగుతుంది. మిగతా విద్యార్థిని విద్యార్థులకు మెడల్ మరియు మెరిట్ సర్టిఫికేట్ అందజేయడం జరుగుతుంది. ఈ ఫలితాలను చూసినటువంటి శ్రీ చైతన్య పాఠశాల డైరెక్టర్ శ్రీవిద్య గారు చైర్మన్ శ్రీధర్ గారు, డిజిఎం చేతన్ మాధుర్ గారు, విద్యార్థినీ విద్యార్థులను అభినందించారు. ఫలితాల సాధనలో శ్రీ చైతన్య విద్యార్థులు ఎప్పుడు ముందుంటారని వారి కృషి అంకితభావం శ్రీ చైతన్య కరికులం వారిని ఉన్నత స్థాయిలో నిల్చోబెడుతుందని డైరెక్టర్ శ్రీవిద్య గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ కృష్ణారావు గారు పాఠశాల డీన్ ప్రవీణ్ గారు ప్రైమరీ ఇన్చార్జ్ వినీత గారు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొని విజేతలను కరతాల ధ్వనులతో అభినందించారు.

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :