Saturday, 13 June 2026 08:34:26 AM
# *నంది అవార్డుకు జర్నలిస్టు డాక్టర్ బండి కుమార్ ఎంపిక* # *నంది అవార్డుకు జర్నలిస్టు డాక్టర్ బండి కుమార్ ఎంపిక* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...* # *తెలుగు రాష్ట్రాల్లో మండుటెండలు* # *బిగ్ బ్రేకింగ్ న్యూస్ ???? మానవ అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డి, కుసుమ కుమార్ నిర్దోషులు....* # QS 2026 సబ్జెక్ట్ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ హైదరాబాద్‌కు గణనీయ పురోగతి. # భూస్వాములకు సింహస్వప్నం కామ్రేడ్ ఠాను నాయక్ ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పైన తాను నాయక్ 77వ వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది . # **తెలుగు కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు! తెలుపుతున్న లంబాడీల ఐక్యవేదిక లైవ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్...* # *య్యూట‌బ‌ర్ వైష్ణ‌వి హ‌త్య కేసులో మ‌రో ముగ్గురు అరెస్ట్* # *లంచం తీసుకుంటూ చిక్కిన తర్వాత అక్క యాక్షన్ సూపర్...* # *తెలంగాణలో పదవ తరగతి ప్రశ్నపత్రం లీక్...* # *కోరుట్ల: జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. నాలుగు నెలల గర్భవతిగా ఉన్న భార్యపై భర్త కత్తితో దాడి చేసి చంపాడు.* # *శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు డాక్టర్ ప్రకాష్ జాదవ్ మన మహతి న్యూస్ ఛానల్ చైర్మన్....* # *అనుమానాస్పద రీతిలో తండ్రి, కుమార్తె సజీవ దహనమయ్యారు.* # *హీరోయిన్ల పరువుతో తమిళ రాజకీయ ఆటలు !...*

ఐ ఎన్ టి ఎస్ ఓ ఫలితాలలో శ్రీ చైతన్య ప్రభంజనం

Date : 27 February 2026 06:19 PM Views : 360

Mana Mahati News - తెలంగాణ / సంగారెడ్డి జిల్లా : *ఐ ఎన్ టి ఎస్ ఓ ఫలితాలలో శ్రీ చైతన్య ప్రభంజనం.* స్థానిక ముస్తఫా నగర్ శ్రీ చైతన్య లోటస్ బ్రాంచ్ నందు 138 మంది విద్యార్థులు విజయాలు సాధించారని చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం. ఈ విజేతలకు మొదటి బహుమతి గాను ట్యాబ్ మరియు గోల్డ్ మెడల్ మెరిట్ సర్టిఫికెట్ని పాఠశాల ప్రిన్సిపల్ శ్రీదేవి గారి చేతుల మీదుగా విద్యార్థులకు అందజేయడం జరుగుతుంది. మిగతా విద్యార్థిని విద్యార్థులకు మెడల్ మరియు మెరిట్ సర్టిఫికేట్ అందజేయడం జరుగుతుంది. ఈ ఫలితాలను చూసినటువంటి శ్రీ చైతన్య పాఠశాల డైరెక్టర్ శ్రీవిద్య గారు చైర్మన్ శ్రీధర్ గారు, డిజిఎం చేతన్ మాధుర్ గారు, విద్యార్థినీ విద్యార్థులను అభినందించారు. ఫలితాల సాధనలో శ్రీ చైతన్య విద్యార్థులు ఎప్పుడు ముందుంటారని వారి కృషి అంకితభావం శ్రీ చైతన్య కరికులం వారిని ఉన్నత స్థాయిలో నిల్చోబెడుతుందని డైరెక్టర్ శ్రీవిద్య గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ కృష్ణారావు గారు పాఠశాల డీన్ ప్రవీణ్ గారు ప్రైమరీ ఇన్చార్జ్ వినీత గారు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొని విజేతలను కరతాల ధ్వనులతో అభినందించారు.

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :