Saturday, 12 September 2026 08:49:24 AM
# పోలరం గ్రామపంచాయతీ ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం # శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లోటస్ బ్రాంచ్ లో ఘనంగా శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు # బీబీఎం హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు # కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష # జై భీమ్ సేవా దళం(భారత్) ఆధ్వర్యంలో ఘనముగా మహానేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు* # కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి # పవర్‌స్టార్ నుంచి పవర్‌ఫుల్ లీడర్‌గా.. ఓటమిని జయించిన యోధుడు పవన్ కళ్యాణ్ # ఆర్టీసీ డ్రైవర్ నాగేశ్వర్ రావు పదవీ విరమణ వేడుక # త్వరలో తమిళనాడు దళిత యువ ముఖ్యమంత్రి - జేసెప్ విజయ్ ను కలవడానికి - బైక్ యాత్ర కు సహకరించండి # నవ దంపతులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు* # నూతన వధూవరులను ఆశీర్వధించిన భూక్యా సురేష్ నాయక్* # వైదిక కుటుంబ సభ్యులకు మంత్రి పొంగులేటి పరామర్శ # *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...*

*కొప్పుల రామారావు తల్లి దశదిన కార్యక్రమంలో పాల్గొన్న మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు దామాల సర్వయ్య...*

Date : 14 February 2026 10:38 PM Views : 196

Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : కొప్పుల రామారావు తల్లి దశదిన కార్యక్రమంలో పాల్గొన్న మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు దామాల సర్వయ్య ఖమ్మం జిల్లా బ్యూరో/ ఫిబ్రవరి 14 కొప్పుల రామారావు తల్లి దశదిన కార్యక్రమం సందర్భంగా తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు దామాల సర్వయ్య పాల్గొని మరణించిన వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా దామాల సర్వయ్య మాట్లాడుతూ, తల్లిదండ్రులు కుటుంబానికి ఆత్మబలం, ఆదర్శమని పేర్కొన్నారు. వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ కుటుంబ సభ్యులపై ఉంటాయని, ఇలాంటి విషాద సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు. సమాజం ఎప్పుడూ వారి వెంట ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, అధికార ప్రతినిధి జాకబ్, ప్రముఖ జర్నలిస్ట్ యలమందల జగదీశ్,ఇంచార్జి దామాల సత్యం, నంగరా బేరి రాష్ట్ర అధ్యక్షుడు బానోత్ భద్రు నాయక్,అడ్వకేట్ ప్రభుత్వ ,పిపి కొట్టే అజయ్ కుమార్,బండి కుమార్,భారత్,మండల నాయకులు వెంకన్న, రామారావు, వరద సాయి తదితరులు పాల్గొన్నారు.

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: