Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : *కూకట్ పల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు.* మూసపేట కమ్యూనిటీ ఆర్గనైజర్ విధులు నిర్వహిస్తున్న మురళి 18 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ మురళి. ఒకే నెల రోజుల వ్యవధిలో పట్టుబడ్డ ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులు.
Admin
Mana Mahati News