Mana Mahati News - తెలంగాణ / భద్రాద్రి కొత్తగూడెం : ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా 6వ రోజు సందర్భంగా అశోక్ నగర్ కాలనీలో విస్తృత పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. కాలనీలోని వివిధ వార్డుల్లో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి పరిసరాలను శుభ్రపరిచారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బందితో పాటు 1వ వార్డు సభ్యుడు జర్పుల మురళి, 8వ వార్డు సభ్యురాలు పడాల రమ, స్ధానిక ప్రజలు పాల్గొన్నారు.
Admin
Mana Mahati News