Wednesday, 29 July 2026 07:34:55 PM
# *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...* # *తెలుగు రాష్ట్రాల్లో మండుటెండలు* # *బిగ్ బ్రేకింగ్ న్యూస్ ???? మానవ అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డి, కుసుమ కుమార్ నిర్దోషులు....* # QS 2026 సబ్జెక్ట్ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ హైదరాబాద్‌కు గణనీయ పురోగతి. # భూస్వాములకు సింహస్వప్నం కామ్రేడ్ ఠాను నాయక్ ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పైన తాను నాయక్ 77వ వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది . # **తెలుగు కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు! తెలుపుతున్న లంబాడీల ఐక్యవేదిక లైవ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్...* # *య్యూట‌బ‌ర్ వైష్ణ‌వి హ‌త్య కేసులో మ‌రో ముగ్గురు అరెస్ట్* # *లంచం తీసుకుంటూ చిక్కిన తర్వాత అక్క యాక్షన్ సూపర్...* # *తెలంగాణలో పదవ తరగతి ప్రశ్నపత్రం లీక్...* # *కోరుట్ల: జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. నాలుగు నెలల గర్భవతిగా ఉన్న భార్యపై భర్త కత్తితో దాడి చేసి చంపాడు.* # *శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు డాక్టర్ ప్రకాష్ జాదవ్ మన మహతి న్యూస్ ఛానల్ చైర్మన్....* # *అనుమానాస్పద రీతిలో తండ్రి, కుమార్తె సజీవ దహనమయ్యారు.* # *హీరోయిన్ల పరువుతో తమిళ రాజకీయ ఆటలు !...*

అన్ని మతాల ప్రజలు ఒకే కుటుంబంలా ఉండాలి గ్రామ సర్పంచ్

భాగ్యమ్మ

Date : 19 February 2026 07:58 PM Views : 198

Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : అన్ని మతాల ప్రజలు ఒకే కుటుంబంలా ఉండాలి గ్రామ సర్పంచ్ భాగ్యమ్మ మసీదుకు సైరన్ బహుకరించిన సర్పంచ్ భాగ్యమ్మ మజీద్ కమిటీ ఆధ్వర్యంలో సర్పంచ్‌కు, ఉపసర్పంచ్ కు శాలువాతో సన్మానం గ్రామంలో అన్ని మతాల ప్రజలు ఒకే కుటుంబంలా ఉండాలనీ కొత్తగూడ గ్రామ సర్పంచ్ భాగ్యమ్మ అన్నారు.గురువారం రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదరసోదరీమణులు ఆచరించే ఉపవాస దీక్షలకు సమయ అలర్ట్ అందించాలనే సదుద్దేశంతో కొత్తగూడ మండల కేంద్రంలోని మజీద్ కమిటీ అధ్యక్షులు, కమిటీ సభ్యులు, మత పెద్దల సమక్షంలో మల్లెల భాగ్యమ్మ కొత్తగూడ మజీద్‌కు సైరాన్‌ను బహుకరించారు.ఈ సందర్బంగా మల్లెల భాగ్యమ్మ మాట్లాడుతూ...రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ప్రతిరోజూ ఉదయం సహరి సమయానికి మేల్కొనడం, సాయంత్రం ఇఫ్తార్ సమయంలో ఉపవాసం విరమించడం జరుగుతుందని, ఆ వేళలను సరిగ్గా గుర్తు చేసేందుకు ఈ సైరన్ ఎంతో ఉపయోగపడుతుందని సైరన్ ద్వారా సమయపాలన సులభతరం అవుతుందని రంజాన్ మాసం సహనం, దానధర్మం, మానవత్వానికి ప్రతీక. మన గ్రామంలో కులమతాలకు అతీతంగా అందరూ ఒక కుటుంబంలా ఉండాలి. ఒకరి పండుగలో మరొకరు భాగస్వాములు కావడమే నిజమైన ఐక్యత అని అన్నారు.అనంతరం మజీద్ కమిటీ ఆధ్వర్యంలో సర్పంచ్ మల్లెల భాగ్యమ్మను , ఉపసర్పంచ్ కంగాల రాజశేఖర్ కు శాలువాతో సత్కారించి ముస్లిం సోదరుల అవసరాన్ని గుర్తించి సైరన్ బహుకరించడం అభినందనీయం. మతభేదాలు లేకుండా అందరినీ కలుపుకొని పనిచేస్తున్న సర్పంచ్‌కు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో మాజీద్ కమిటీ అధ్యక్షులు అజ్మీర్,మత గురువు ముద్దసిర్,మతపెద్దలు యాకుబ్ పాషా లు, మాజీ కో ఆప్షన్ సభ్యులు సయ్యద్,సద్దాం,బిరుదు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :