Sunday, 13 September 2026 10:16:15 AM
# పోలరం గ్రామపంచాయతీ ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం # శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లోటస్ బ్రాంచ్ లో ఘనంగా శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు # బీబీఎం హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు # కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష # జై భీమ్ సేవా దళం(భారత్) ఆధ్వర్యంలో ఘనముగా మహానేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు* # కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి # పవర్‌స్టార్ నుంచి పవర్‌ఫుల్ లీడర్‌గా.. ఓటమిని జయించిన యోధుడు పవన్ కళ్యాణ్ # ఆర్టీసీ డ్రైవర్ నాగేశ్వర్ రావు పదవీ విరమణ వేడుక # త్వరలో తమిళనాడు దళిత యువ ముఖ్యమంత్రి - జేసెప్ విజయ్ ను కలవడానికి - బైక్ యాత్ర కు సహకరించండి # నవ దంపతులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు* # నూతన వధూవరులను ఆశీర్వధించిన భూక్యా సురేష్ నాయక్* # వైదిక కుటుంబ సభ్యులకు మంత్రి పొంగులేటి పరామర్శ # *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...*

*మేడ్చల్ –మల్కాజ్‌గిరి జిల్లా పరిధిలోని నారపల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నందు ( NLEP) జాతీయ కుష్ఠు వ్యాధి నిర్ములన కార్యక్రమం పై అవగాహనా కార్యక్రమం...

Date : 31 January 2026 11:16 AM Views : 189

Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : మెడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా పరిధిలోని నారపల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నందు ( NLEP) జాతీయ కుష్ఠు వ్యాధి నిర్ములన కార్యక్రమం పై అవగాహనా కార్యక్రమం 30-01-2026 న గాంధీ గారి చిత్రపటానికి పూలమాల అలంకరించడం తో ప్రారంభించి విజయవంతంగా నిర్వహించబడినది. ఈ సంవత్సరం " వివక్షతను అంతం చేయడం -గౌరవాన్ని నిర్దారించడం "అనే ప్రధాన అంశం తో ఈ కార్యక్రమం ద్వారా కుష్ఠు వ్యాధి పై 30-1-2026 నుండి 13-02-2026 వరకు ఈ అవగాహనా కార్యక్రమాలు స్కూల్స్ లో కాలేజీ లో నిర్వహించడం జరుగుతుందని తెలియజేయడం జరిగినది ప్రజలు ఇలాంటి ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని Dr. శ్రీదేవి ప్రోగ్రాం అధికారి విజ్ఞప్తి చేయడం జరిగినది. ఈ సందర్బంగా విజయవంతం గా ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి లెప్రసీ పేషంట్ ని సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమం లో Dr శ్రీదేవి ప్రోగ్రాం అధికారి, Dr సత్యవతి డిప్యూటీ DM&HO,Dr శోభన, phc మెడికల్ ఆఫీసర్,సింహారాజు, DPMO, పల్లెదావాఖనా డాక్టర్స్, ఆరోగ్య కార్యకర్తలు, ఆశ లు పాల్గొనడం జరిగినది — జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ మెడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :