Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : *గోదా అమ్మవారి తరుపున 108 మంది ముత్తైదువులకు పసుపు కుంకుమ తాంబూలాల కార్యక్రమం* నివాస్ న్యూస్ ప్రతినిధి పాల్వంచ:పాల్వంచ పట్టణం అల్లూరి సెంటర్ నందుగల శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు ఆరో తారీకు మంగళవారం ఉదయం 10 గంటలకు 108 మంది ముత్తైదువులకు గోదా అమ్మవారి తరఫునుంచి పసుపు, కుంకుమ, తాంబూలాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ఆలయ ప్రధాన అర్చకులు గొడవర్తి రంగనాథ చార్యులు మరియు రవికుమార్ తెలియచేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన దలచిన మహిళా భక్తులు ఉదయం పది గంటల కల్లా ఆలయానికి విచ్చేసి పసుపు కుంకుమ తాంబూలాలను మరియు తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరారు.
Admin
Mana Mahati News