Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ కు పితృ వియోగం. పూలమాలవేసి నివాళులు అర్పించిన బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి ఎన్ నాయక్, బాదావత్ బాలాజీ, రాజు నాయక్, వెంకన్న, రమేష్, శ్రావణ్ కుమార్, రామన్న, మహబూబాబాద్ జిల్లా 17 న్యూస్ మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం లో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ తండ్రి జాటోత్ లచ్చా నాయక్ (95) మరణించగా వారి పార్ధీవ దేహాన్ని సందర్శించి పూల మాల వేసి నివాళులర్పించిన * బంజారా బంధుమిత్ర అసోసియేషన్ ప్రెసిడెంట్ వి ఎన్ నాయక్, భానోత్ వెంకన్న, బాదావత్ బాలాజీ, రామన్న, జాటోత్ కిషన్ నాయక్, రాష్ట్ర ట్రైబల్ జర్నలిస్టు యూనియన్ జాయింట్ సెక్రెటరీ, లావుడియా పల్లవి రాజు నాయక్, పోరిక రమేష్ నాయక్ ప్రొఫెసర్, ఆర్టీసీ డిపార్ట్మెంట్ మూడు రమేష్, సీనియర్ జర్నలిస్ట్ భూక్య శ్రావణ్ కుమార్,లు నివాళులు అర్పించారు. జాటోత్ హుస్సేన్ నాయక్ ను కలిసి ఓదార్చి మనోధైర్యాన్ని ఇచ్చిన బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి ఎన్ నాయక్ వెంకన్న, బాలాజీ, రామన్న, రమేష్, శ్రవణ్ కుమార్, రామ్ కుమార్ మొదలైన వారు అంత్యక్రియ లో పాల్గొన్నవారు
Admin
Mana Mahati News