Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : భర్తను చంపి రాత్రంతా పోర్న్ వీడియోలు చూస్తూ కూర్చున్న సైకో భార్య గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో రెండు రోజులు క్రితం అనుమాస్పద స్థితిలో మృతిచెందిన లోకం శివనగరాజు అనే వ్యక్తి 2007లో లక్ష్మీ మాధురి అనే మహిళతో వివాహం జరిగి ఇద్దరు పిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్న శివనగరాజు విజయవాడలోని ఒక సినిమా థియేటర్లో టికెట్ కౌంటర్లో పనిచేస్తున్న క్రమంలో గోపి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి, అతనితో వివాహేతర సంబంధం పెట్టుకున్న లక్ష్మీ మాధురి భర్త చేస్తున్న ఉల్లిపాయల వ్యాపారం నచ్చక, అతన్ని హైదరాబాద్లో గోపి నిర్వహిస్తున్న కారు ట్రావెల్స్లో ఉద్యోగం చేసేందుకు పంపిన భార్య కొన్ని రోజుల తర్వాత శివనగరాజు సొంత గ్రామానికి తిరిగి రావడంతో, అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఎలాగైనా అతని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న లక్ష్మిమాధురి ఈ క్రమంలో రాత్రి బిర్యానీ వండి, భర్తకు పెట్టే బిర్యానీలో 20 నిద్రమాత్రలు కలిపి, భర్త గాఢ నిద్రలోకి వెళ్లాక, ప్రియుడిని ఇంటికి పిలిచి, అతనితో కలిసి భర్తను చంపేసిన భార్య గోపి ఛాతిపై కూర్చోగా, భర్త మొహంపై దిండు పెట్టి అతన్ని చంపేసి, గోపి వెళ్లిపోయాక రాత్రంత పోర్న్ వీడియోలు చూస్తూ గడిపిన లక్ష్మిమాధురి ఉదయం 4 గంటలకు స్థానికులను పిలిచి, తన భర్త గుండెపోటుతో మృతిచెందినట్లు హడావిడి చేసిన మహిళ మృతదేహం చెవిలో నుండి రక్తం రావడం, మొహంపై గాయాలు ఉండడం గమనించి, శివనగరాజు తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన శివ స్నేహితులు దీంతో విచారణ జరిపి, ఛాతీ వద్ద ఎముకలు విరిగి ఊపిరాడకుండా చనిపోయాడని నిర్ధారించుకుని, లక్ష్మిమాదురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీసుల విచారణలో ప్రియుడితో కలిసి తానే భర్తను హత్య చేసినట్లు అంగీకరించిన లక్ష్మిమాధురి
Admin
Mana Mahati News