Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : విశ్వజనని ఫౌండేషన్ విశిష్ట పురస్కార గ్రహీత ఏలే బాలకృష్ణ డ్రగ్ ఇన్స్పెక్టర్ జనగామ జిల్లా మన మహతి న్యూస్ ప్రతినిధి పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరోనా కష్టకాలంలో 2020నుంచి2022 సంవత్సరాలలో ఆదివాసీ గ్రామాల్లో అప్పటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ అందించిన విశేష వైద్య సేవలకు గుర్తింపుగా, విజయవాడలో 15-3- 2026 న జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ బోండా ఉమామహేశ్వరరావు మరియు కనుమూరు రాజ్యలక్ష్మి చేతుల మీదుగా ఏలే బాలకృష్ణ విశ్వజనని ఫౌండేషన్ విశిష్ట పురస్కారం అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బాలకృష్ణకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సభ్యులు అభినందనలు తెలియజేశారు.
Admin
Mana Mahati News