Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : *ప్లాష్ ప్లాష్* *ఏసీబీ వలలో నందిగామ ఎంపీడీవో, ఎంపీవో, ఈదులపల్లి కార్యదర్శి* రంగారెడ్డి జిల్లా నందిగామ మండల ఎంపీడీవో సుమతి, ఎంపీడీఓ తేజ్ సింగ్, ఈదులపల్లి గ్రామ కార్యదర్శి చెన్నయ్య, ఓ భవన నిర్మాణానికి సంబంధించి రూ. లక్ష రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు..పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.Fz
Admin
Mana Mahati News