Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : బ్రేకింగ్ న్యూస్.మేడ్చల్ జిల్లా : కీసర ప్రధాన కూడలిలో తెల్లవారుజామున దొడ్ల మిల్క్ మేనేజర్ శ్రీనివాస్ పై తల్వార్ తో దాడి చేసిన కిరణ్ అనే పాల వ్యాపారి. సంఘటన స్థలానికి చేరుకున్న కీసర పోలీసులు. శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం నగరంలోని శ్రీకర హాస్పిటల్ కి తరలించిన పోలీసులు. నిందితుడి కోసం గాలిస్తున్న కీసర పోలీసులు. పాల వ్యాపారి కిరణ్ గత కొంత కాలంగా పాల వ్యాపారం చేస్తూ దొడ్ల కంపెనీకి బకాయి ఉన్నాడు. అట్టి బకాయి వసూళ్ల విషయంలో శ్రీనివాస్ కి కిరణ్ కి మధ్య గొడవ జరిగింది.
Admin
Mana Mahati News