Saturday, 12 September 2026 09:01:13 AM
# పోలరం గ్రామపంచాయతీ ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం # శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లోటస్ బ్రాంచ్ లో ఘనంగా శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు # బీబీఎం హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు # కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష # జై భీమ్ సేవా దళం(భారత్) ఆధ్వర్యంలో ఘనముగా మహానేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు* # కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి # పవర్‌స్టార్ నుంచి పవర్‌ఫుల్ లీడర్‌గా.. ఓటమిని జయించిన యోధుడు పవన్ కళ్యాణ్ # ఆర్టీసీ డ్రైవర్ నాగేశ్వర్ రావు పదవీ విరమణ వేడుక # త్వరలో తమిళనాడు దళిత యువ ముఖ్యమంత్రి - జేసెప్ విజయ్ ను కలవడానికి - బైక్ యాత్ర కు సహకరించండి # నవ దంపతులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు* # నూతన వధూవరులను ఆశీర్వధించిన భూక్యా సురేష్ నాయక్* # వైదిక కుటుంబ సభ్యులకు మంత్రి పొంగులేటి పరామర్శ # *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...*

*ఫోన్లు దొంగిలిస్తున్నాడని.. 12 ఏళ్ల కొడుకును గొలుసులతో బంధించి..!*

Date : 03 January 2026 03:31 PM Views : 285

Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : *ఫోన్లు దొంగిలిస్తున్నాడని.. 12 ఏళ్ల కొడుకును గొలుసులతో బంధించి..!* ప్రవర్తన సరిగాలేని తమ కొడుకు విషయంలో ఆ తల్లిదండ్రులు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అతడి ప్రవర్తనతో ఇతరులకు ఇబ్బంది కలగకూడదని తమ 12ఏళ్ల కొడుకుని గొలుసులతో కట్టేసి రెండు నెలలపాటు ఇంట్లో బంధించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో చోటుచేసుకుంది. నాగ్‌పూర్‌లోని ఓ ఇంట్లో రెండు నెలలుగా బాలుడిని అతడి తల్లిదండ్రులు గొలుసులతో బంధించినట్లు ఇటీవల చైల్డ్‌హెల్ప్‌ లైన్‌ నంబర్‌కు స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న శిశు సంక్షేమ కేంద్ర అధికారులు ఆ బాలుడికి గొలుసుల నుంచి విడిపించి సంక్షేమ కేంద్రానికి తరలించారు. అతడి తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు.

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :