Mana Mahati News - తెలంగాణ / ఖమ్మం : *బ్రేకింగ్ న్యూస్* ఖమ్మం వెలుగుమట్ల భూధాన్ భూముల కూల్చివేతలో కీలక పరిణామం 311 మందిని బాధితులుగా గుర్తించిన ప్రభుత్వం ఖమ్మం కలెక్టరేట్లో టోకెన్ల జారీ బాధితులందరినీ పిలిచి టోకెన్లు పంపిణీ చేస్తున్న రెవిన్యూ అధికారులు రేపు ముగ్గురు మంత్రుల చేతుల మీదుగా పట్టాల పంపిణీ చేసేందుకు అధికారుల సన్నాహాలు అదే భుదాన్ భూమిలో 8 ఎకరాల్లో పట్టాలు పంపిణీ చేసే అవకాశం
Admin
Mana Mahati News