Sunday, 22 March 2026 03:54:51 PM
# భూస్వాములకు సింహస్వప్నం కామ్రేడ్ ఠాను నాయక్ ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పైన తాను నాయక్ 77వ వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది . # **తెలుగు కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు! తెలుపుతున్న లంబాడీల ఐక్యవేదిక లైవ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్...* # *య్యూట‌బ‌ర్ వైష్ణ‌వి హ‌త్య కేసులో మ‌రో ముగ్గురు అరెస్ట్* # *లంచం తీసుకుంటూ చిక్కిన తర్వాత అక్క యాక్షన్ సూపర్...* # *తెలంగాణలో పదవ తరగతి ప్రశ్నపత్రం లీక్...* # *కోరుట్ల: జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. నాలుగు నెలల గర్భవతిగా ఉన్న భార్యపై భర్త కత్తితో దాడి చేసి చంపాడు.* # *శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు డాక్టర్ ప్రకాష్ జాదవ్ మన మహతి న్యూస్ ఛానల్ చైర్మన్....* # *అనుమానాస్పద రీతిలో తండ్రి, కుమార్తె సజీవ దహనమయ్యారు.* # *హీరోయిన్ల పరువుతో తమిళ రాజకీయ ఆటలు !...* # *తెలంగాణలో బంజారాలకు కాంగ్రెస్ అన్యాయం – ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆవేదన.... కాంగ్రెస్ పార్టీకి బంజారాల హెచ్చరిక....* # *జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ కు పితృ వియోగం....* # *కాబూల్ ఆసుపత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడి.. 400 మంది మృతి!...* # *జ్ఞానేష్ మానస మ్యారేజ్ రిసెప్షన్ లో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్, విజయ హేమ నాయక్ బిజెపి మదన్, సుధాకర్, సుందర్..* # *శిల్పారామంలో కూచిపూడి నృత్య ప్రదర్శన* # *విశ్వజనని ఫౌండేషన్ విశిష్ట పురస్కార గ్రహీత ​ఏలే బాలకృష్ణ...* # *అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శ్రీ తాండ్ర రాంప్రసాద్ గురుస్వామి ఎన్నిక...* # *బిగ్ బ్రేకింగ్ న్యూస్.....* డ్రగ్స్ పార్టీలో పట్టుబడిన ఆంధ్రప్రదేశ్ ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్..!* # *నూతన వధువరులని ఆశీర్వధించిన భూక్యా సురేష్ నాయక్* # *????సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్..* పేషెంట్ కు మత్తు ఇంజక్షన్ ఇచ్చి పది తులాల బంగారంతో పరార్* # *అక్రమంగా విక్రయిస్తున్న గ్యాస్ సిలిండర్లు...*

*వసూళ్లకు పాల్పడిన జర్నలిస్టుల అరెస్ట్*

Date : 03 January 2026 03:26 PM Views : 476

Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : వసూళ్లకు పాల్పడిన జర్నలిస్టుల అరెస్ట్* తొర్రూరు కు చెందిన ముగ్గురు విలేకరులకు రిమాండ్ నిందితులు నమస్తే తెలంగాణ, టీ న్యూస్, సిగ్నేచర్ స్టూడియో రిపోర్టర్లుగా గుర్తింపు.. తొర్రూరు : అక్రమాలు, అవినీతిని వెలికి తీసి సమాజానికి దారి చూపే జర్నలిస్టులు కొందరు వక్రమార్గంలో పయనించి కటకటాల పాలవుతున్నారు. తొర్రూరుకు చెందిన నమస్తే తెలంగాణ, టీ న్యూస్ రిపోర్టర్లు, సిగ్నేచర్ స్టూడియో యాంకర్ లు అక్రమ వసూళ్లకు పాల్పడి పోలీసులకు పట్టుబడటం చర్చానీయాంశంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.... తొర్రూరుకు చెందిన నమస్తే తెలంగాణ రిపోర్టర్ పోల్ రాజు, టీ న్యూస్ రిపోర్టర్ శీలం సుమంత్, సిగ్నేచర్ స్టూడియో యాంకర్ జాటోతు ఉపేందర్ లు ఈజీ మనీ కి అలవాటు పడి దందాలకు తెర తీశారు. పంచాయతీ ఎన్నికలు రావడంతో ఈ ముగ్గురు ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారుల అవతారం ఎత్తారు. కారుకు సైరన్ బిగించి ఆయా గ్రామాల్లో అధికారుల పేరిట హల్చల్ చేశారు. ప్రచారం కోసం తిరిగిన పార్టీ కార్యకర్తలకు విందు ఇద్దామని సర్పంచ్ అభ్యర్థులు మద్యం తీసుకు వెళ్తుంటే వారిని వెంబడించి బెదిరించి పలు గ్రామాల్లో డబ్బులు రాబట్టారు.

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :