Sunday, 13 September 2026 10:33:34 AM
# పోలరం గ్రామపంచాయతీ ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం # శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లోటస్ బ్రాంచ్ లో ఘనంగా శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు # బీబీఎం హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు # కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష # జై భీమ్ సేవా దళం(భారత్) ఆధ్వర్యంలో ఘనముగా మహానేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు* # కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి # పవర్‌స్టార్ నుంచి పవర్‌ఫుల్ లీడర్‌గా.. ఓటమిని జయించిన యోధుడు పవన్ కళ్యాణ్ # ఆర్టీసీ డ్రైవర్ నాగేశ్వర్ రావు పదవీ విరమణ వేడుక # త్వరలో తమిళనాడు దళిత యువ ముఖ్యమంత్రి - జేసెప్ విజయ్ ను కలవడానికి - బైక్ యాత్ర కు సహకరించండి # నవ దంపతులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు* # నూతన వధూవరులను ఆశీర్వధించిన భూక్యా సురేష్ నాయక్* # వైదిక కుటుంబ సభ్యులకు మంత్రి పొంగులేటి పరామర్శ # *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...*

*సంక్రాంతి ముగ్గులు పోటీ కార్యక్రమంలో పాల్గొన్న* *కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్*

Date : 06 January 2026 06:43 AM Views : 309

Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : *సంక్రాంతి ముగ్గులు పోటీ కార్యక్రమంలో పాల్గొన్న* *కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్* శేర్లింగంపల్లి నివాస్ న్యూస్ జనవరి 5 కొండాపూర్ డివిజన్, మార్తాండ్ నగర్ కాలనీలో, సిద్ది వినాయక మహిళా కమిటీ వారి ఆధ్వర్యంలో, కవిటి లక్ష్మి, శ్యామ్ దంపతులు ఏర్పాటు చేసిన, సంక్రాంతి ముగ్గులు పోటీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గౌరవ కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ హాజరయ్యారు. పలువురు మహిళలు వేసిన రకరకాల రంగుల వల్లుల ముగ్గులను కార్పొరేటర్ హమీద్ పటేల్ పరిశీలించారు. కమిటీ వారితో కలసి విజేతను నిర్ణయించారు. ఈ సందర్బంగా ముగ్గులు పోటీలో గెలిచిన పలువురు మహిళలకు కార్పొరేటర్ హమీద్ పటేల్ చేతులు మీదుగా బహుమతులు అందజేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. చక్కటి ఏర్పాట్లు చేసిన శ్రీ సిద్ది వినాయక మహిళా కమిటీ వారికీ, కవిటి లక్ష్మి, శ్యామ్ దంపతులకు కార్పొరేటర్ హమీద్ పటేల్ అభినందనలు తెలియజేశారు. ముగ్గులు పోటీలో మొదటి మూడు బహుమతులు గెలిచిన వారికి శుభాకాంక్షలు తెలియజేసి, పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరునా అభినందనలు కార్పొరేటర్ హమీద్ పటేల్ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ హమీద్ పటేల్ తో బాటుగా సీనియర్ నాయకులు శ్రీనివాస్ చౌదరి, కవిటి లక్ష్మి, శ్యామ్, రవి రెడ్డి, గోవింద్, కవిత, భవాని, కౌస్యల, సువర్ణ, శాంతి, ప్రశాంతి, వరలక్ష్మి, సుజాత, అక్షయ, శృతి, భార్గవి, సంతోషి, మౌనిక పలువురు పాల్గొన్నారు.

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :