Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : *ఈడీ సోదాలు.. రూ. 2 కోట్లు స్వాధీనం* ఒడిశాలోని గంజాం జిల్లాలో ఇసుక, నల్లరాయి వంటి ఖనిజాల అక్రమ తవ్వకాలపై ఈడీ అధికారులు భారీ సోదాలు నిర్వహించారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద 20కి పైగా ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు.. ఒక అల్మారాలో దాచిన రూ. 2 కోట్లకు పైగా నగదును గుర్తించారు. ఈ సోదాల్లో కోట్లాది రూపాయల నగదుతో పాటు మైనింగ్ లీజులకు సంబంధించిన కీలక పత్రాలను భువనేశ్వర్ జోనల్ టీమ్ స్వాధీనం చేసుకుంది.
Admin
Mana Mahati News