Mana Mahati News - తెలంగాణ / హైదరాబాద్ : *బొలెరో వాహనం ద్విచక్ర వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో పల్టీ కొట్టిన వాహనం* ములుగు వాజేడు మండలం నివాస్ న్యూస్ జనవరి 5 *ఒకరు మృతి 14 మందికి స్వల్ప గాయాలు* ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో గల. మండపాక వద్ద భవన నిర్మాణ, నిమిత్తము కూలీలు బొలెరా ట్రాలీ ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి పల్టీ కొట్టిన వాహనం అందులో మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన కూలీలు గా గుర్తింపు జరిగినది ఒకరు మృతి చందగా 14 మందికి స్వల్ప గాయాలు అయి ఉన్నాయి. క్షతగాత్రులను 108 వాహనంలో ఏటూరు నాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు చేశారు వెంకటాపురం మండలంలో ఇంటి నిర్మాణ స్లాబులు వేయడానికి వచ్చి తిరిగి వెళుతున్న క్రమంలో ఈ ఘటన జరిగింది అని స్థానికులు వెల్లడించారు. ద్విచక్ర వాహనా దారులు అతివేగంగా రావడంతో జరిగిందని స్థానికుల వెల్లడి.
Admin
Mana Mahati News