Mana Mahati News - తెలంగాణ / భద్రాద్రి కొత్తగూడెం : ఫెడ్ బ్యాంక్ గోల్డెన్ లోన్ పాల్వంచ బ్రాంచ్ నందు నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎటిఈసి జిల్లా అధ్యక్షుడు బాలు నాయక్.ఈ సందర్భంగా మేనేజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఉద్యోగ,వ్యాపారస్తులకు హోమ్ లోన్ బంగారం లోన్ సౌకర్యం ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో క్రిష్ణ కుమారి,మధుమిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Admin
Mana Mahati News